• Home
  • Entertainment
  • “మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తానన్న డైరెక్టర్ అరెస్ట్”
Image

“మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్ చేస్తానన్న డైరెక్టర్ అరెస్ట్”

మహాకుంభమేళలో పూసలు అమ్ముకునే మోనాలిసాను హీరోయిన్‌ చేస్తానని చెప్పి, రేప్‌ కేసులో ఫస్కున్న డైరెక్టర్‌ సనోజ్‌ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సనోజ్‌ మిశ్రా పై 28 ఏళ్ల ఒక అమ్మాయి ఇటీవల అత్యాచారం, గర్భస్రావం చేయించుకోవాలని బలవంతం చేయడం, మరియు మోసం చేసిన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మిశ్రా ముందస్తు బెయిల్‌ కోరగా, కోర్టు దాన్ని తిరస్కరించింది.

సనోజ్‌ మిశ్రా ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చి, ముంబైలో సహజీవనం చేసినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో, ఆమెను వివాహం చేసుకుంటానని మాటలు చెప్పి మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమె ఆరోపణల ఆధారంగా సెంట్రల్ ఢిల్లీలో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

మార్చి 6న అత్యాచారం, దాడి, గర్భస్రావం చేయించడం, బెదిరింపులు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు వైద్య ఆధారాలు కూడా సేకరించారు. కానీ, ఆ తర్వాతి రోజు, సనోజ్‌ పై లైంగిక దాడి జరగలేదని బాధితురాలు ఒక వీడియో విడుదల చేసింది. ఆమె చెప్పిన ప్రకారం, ఇద్దరి మధ్య గొడవలు జరిగినప్పటికీ, ఎప్పుడూ లైంగిక దాడికి పాల్పడలేదని పేర్కొంది.

ఇంతలో, ఈ కేసులో నెటిజన్లు మోనాలిసా ఆశలు గల్లంతయ్యాయని భావిస్తున్నారు. సినిమా అవకాశాలు వాగ్దానం చేసి, చివరికి ఆమెను వదిలేసిన పరిస్థితి పై అనేక వ్యాఖ్యలు వచ్చాయి.

Releated Posts

భారత్-పాక్ కాల్పుల విరమణ అనంతరం ప్రధాని మోదీ ప్రసంగం: ఆపరేషన్ సింధూర్ వివరాలు

భారత్‌-పాకిస్తాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు రాష్ట్రాల్లో శాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి 8…

ByByVedika TeamMay 12, 2025

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణలో తిరుగులేని ఉలుపు – మోదీ గట్టి హెచ్చరికతో పాక్ వెనక్కి…!!

భారత్‌, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై అంగీకారం వచ్చిన రెండు రోజులకు, జమ్మూ కశ్మీర్ సహా అంతర్జాతీయ సరిహద్దుల్లో పరిస్థితి చాలా వరకు ప్రశాంతంగా…

ByByVedika TeamMay 12, 2025

ఈడీ నోటీసులు.. మహేష్ బాబు విచారణకు హాజరవుతారా?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రియల్ ఎస్టేట్ సంస్థ సాయి సూర్య డెవలపర్స్,…

ByByVedika TeamMay 12, 2025

Leave a Reply