Andhra Pradesh
ఇంజినీరింగ్ పాఠ్యాంశాలు ఇప్పుడు మాతృభాషలో: AICTE కీలక ప్రణాళిక..
ఏప్రిల్ 18: భారతీయ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఇంతకు ముందు ఎంబీబీఎస్ పాఠ్యాంశాలను స్థానిక భాషల్లో ప్రవేశపెట్టిన కేంద్రం,…
ఏపీ లిక్కర్ స్కాం కేసు – సిట్ విచారణకు విజయసాయిరెడ్డి…!!
ఏపీ లిక్కర్ స్కాం కేసులో విచారణ వేగం పుంజుకుంది. ముఖ్యంగా రాజకీయంగా ప్రభావవంతమైన నేతలపై దృష్టి సారించిన సిట్ అధికారులు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని…
వైజాగ్లో డీఎస్పీ లైవ్ కాన్సెర్ట్కు షాక్ ఇచ్చిన పోలీసులు!
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ (DSP) తన ఇండియా టూర్ లో భాగంగా హైదరాబాద్, బెంగుళూరు తర్వాత విశాఖపట్నం లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలని ప్లాన్ చేశారు.…
జేఈఈ మెయిన్ 2025 తుది ఫలితాలు ఇవాళ విడుదల – ర్యాంకులు, కటాఫ్ వివరాలు ఇదిగో…!!
హైదరాబాద్, ఏప్రిల్ 17:జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ రోజు (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది.…
పసిడి పరుగులు: గోల్డ్మన్ శాక్స్ అంచనా – ఈ ఏడాది చివరికి రూ.1.25 లక్షలు!
పసిడి పరుగులు పెడుతోంది. కేవలం మూడు అడుగుల దూరంలో లక్ష రూపాయల మార్కు కనిపిస్తోంది. ‘గోల్డ్ రేట్లు తగ్గుతాయి’ అని భావించినవారి అంచనాలను బంగారం…
75వ జన్మదినం సందర్భంగా చంద్రబాబు కుటుంబంతో విదేశీ పర్యటన…!!
ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో కలిసి ఓ ప్రత్యేక విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు: ఏప్రిల్ 22న విడుదల, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరం కోసం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిశాయి. ఈ పరీక్షలు మార్చి…
అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు: ఏపీ కేబినెట్ భేటీ కీలక నిర్ణయాలకు సిద్ధం..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 15వ తేదీన ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో…