Andhra Pradesh
జేఈఈ అడ్వాన్స్డ్ 2025 దరఖాస్తులు ప్రారంభం – ఐఐటీ ప్రవేశాల కోసం కీలక సమాచారం…
హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశంలోని 23 ఐఐటీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షకు…
తెలంగాణ, ఏపీలో నిప్పుల వర్షం – రెడ్ అలర్ట్తో జనం ఉక్కిరిబిక్కిరి!
ఏప్రిల్లోనే మే నెల వేడి మొదలైపోయింది. నిన్నమొన్నటి వరకూ అకాల వర్షాలు కాస్త ఉపశమనం కలిగించగా, ఇప్పుడు మళ్లీ భానుడు నిప్పులు చెరిగిస్తున్నాడు. ఉదయం…
పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలపై క్లారిటీ.. జులై నుంచి ఫుల్ బిజీ?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో అత్యంత బిజీగా ఉన్నారు. దీంతో ఆయన నటిస్తున్న చిత్రాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి.…
10 లక్షలు వసూలు చేసి మోసానికి పాల్పడిన అఘోరీ అరెస్టు…!!
ఉత్తరప్రదేశ్, ఏప్రిల్ 23: ఉత్తరప్రదేశ్ లోని ఒక మహిళ, “లేడీ అఘోరీ” అనే గుర్తింపు పొందిన వ్యక్తి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నగ్నపూజల…
ఏపీ పదో తరగతి ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల – వివరాలు ఇక్కడ చూడండి!
అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి విద్యార్థులకు ముఖ్య సమాచారం. 2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు బుధవారం…
తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు – “వానతో రైతుల ఆశలు నీటిపాలయ్యాయి”
తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విపత్తుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాట్లు అన్నదాతలపై తీరని భారం మోపాయి. ఆరుగాలం శ్రమించి…
తిరుమల భక్తుల రద్దీకి అడ్డుకట్ట: అలిపిరిలో బేస్ క్యాంప్కు టీటీడీ ప్రణాళిక..!!
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ప్రతి రోజు వేలాది మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల్లో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా…
విశాఖ జీవీఎంసీ పీఠంపై కూటమి జెండా: 74 ఓట్లతో అవిశ్వాసం విజయం..!!
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. అధికార కూటమి పక్కా వ్యూహంతో ముందుకెళ్లి, మేయర్ హరి వెంకట కుమారిపై…