Andhra Pradesh
సింహాచలం చందనోత్సవం విషాదం: గోడ కూలి 7 మంది భక్తుల మృతి – సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరిగిన చందనోత్సవం వేళ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఉత్సవంలో…
ఆర్ఆర్బీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు కీలక సూచనలు – నిషేధిత వస్తువుల జాబితా ఇదే!
హైదరాబాద్, ఏప్రిల్ 29: భారతీయ రైల్వేశాఖకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) నిర్వహించే పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని ముఖ్యమైన సూచనలు తప్పక…
పహల్గామ్ ఉగ్రదాడిలో అమరులైనవారికి పవన్ కల్యాణ్ నివాళి – మధుసూదన్ కుటుంబానికి…!!
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడిచేసి భీకర కాల్పులు జరిపారు. ఈ దాడిలో మొత్తం 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాతావరణం: ఎండలతో పాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనిశ్చితంగా మారింది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరొకవైపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం, వచ్చే…
రైల్వే జేఈ CBT-2 షిఫ్ట్-2 పరీక్ష రద్దు: కొత్త తేదీ త్వరలో ప్రకటించనున్న RRB…!!
హైదరాబాద్, ఏప్రిల్ 28: దేశవ్యాప్తంగా రైల్వే శాఖలో భర్తీ చేస్తున్న పోస్టుల కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన…
తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రతల పెరుగుదల – వడగాలులు, వర్షాల హెచ్చరిక…!!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణం వేగంగా మారుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐఎండీ తాజా హెచ్చరికల ప్రకారం, రెండు రాష్ట్రాల్లో…
“ఏపీలో కొత్త పెన్షన్లకు సీఎం గ్రీన్ సిగ్నల్.. మే నెల నుంచే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పథకంలో రాష్ట్రంలోని వితంతువులకు ప్రత్యేకమైన సహాయం అందించే నిర్ణయం తీసుకుంది. కొత్తగా 89,788 మందికి పెన్షన్ అందించనున్నట్లు అధికారికంగా…
ఏపీ పదో తరగతి రిజల్ట్స్ విడుదల – రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ పరీక్షల పూర్తి వివరాలు ఇదే..!!
అమరావతి, ఏప్రిల్ 25:ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23న విడుదలయ్యాయి. మొత్తం 6,14,459 మంది పరీక్షలు రాయగా, 4,98,585 మంది…