• Home
  • Andhra Pradesh
  • ఏపీ మంత్రుల ఫైల్ క్లియరెన్స్‌ ర్యాంకులు: ఫస్ట్‌ ఎవరు? లాస్ట్‌ ఎవరు…..??
Image

ఏపీ మంత్రుల ఫైల్ క్లియరెన్స్‌ ర్యాంకులు: ఫస్ట్‌ ఎవరు? లాస్ట్‌ ఎవరు…..??

ఒకటి, ఒకటి, ఒకటి.. రెండు, మూడు, నాలుగు! ఇవి ఏపీ కాలేజీలు ప్రకటించే ర్యాంకులు కాదు.. రాష్ట్ర మంత్రులు ఫైళ్ల క్లియరెన్స్‌లో వచ్చిన ర్యాంకులు. అయితే, ఫస్ట్‌ ప్లేస్‌లో ఎవరు? లాస్ట్‌ ఎవరు? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ ర్యాంకులేంటి? పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీలో ఫైళ్ల క్లియరెన్స్‌ ప్రక్రియపై కేబినెట్‌లో చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిసెంబర్‌ వరకు మంత్రులు క్లియర్‌ చేసిన ఫైళ్ల ఆధారంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ర్యాంకులిచ్చారు.

ఈ ర్యాంక్‌ లిస్ట్‌లో ఎన్‌ఎండీ ఫరూఖ్‌ ప్రథమ స్థానంలో నిలిచారు. లాస్ట్‌ ప్లేస్‌లో వాసంశెట్టి సుభాష్‌ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 6వ స్థానం, డిప్యూటీ సీఎం పవన్‌ 10వ ప్లేస్‌లో ఉన్నారు.

టాప్ 10 మంత్రుల ర్యాంకులు:

1️⃣ ఎన్‌ఎండీ ఫరూఖ్
2️⃣ కందుల దుర్గేష్
3️⃣ కొండపల్లి శ్రీనివాస్
4️⃣ నాదెండ్ల మనోహర్
5️⃣ డోలా బాలవీరాంజనేయస్వామి
6️⃣ సీఎం చంద్రబాబు
7️⃣ సత్యకుమార్
8️⃣ నారా లోకేష్
9️⃣ బీసీ జనార్దన్ రెడ్డి
🔟 పవన్ కళ్యాణ్

మిగతా మంత్రుల ర్యాంకులు:

  1. సవిత
  2. కొల్లు రవీంద్ర
  3. గొట్టిపాటి రవికుమార్
  4. నారాయణ
  5. టీజీ భరత్
  6. ఆనం రామనారాయణరెడ్డి
  7. అచ్చెన్నాయుడు
  8. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
  9. గుమ్మిడి సంధ్యారాణి
  10. వంగలపూడి అనిత
  11. అనగాని సత్యప్రసాద్
  12. నిమ్మల రామానాయుడు
  13. కొలుసు పార్థసారథి
  14. పయ్యావుల కేశవ్

మొత్తంగా, ఫైళ్ల క్లియరెన్స్‌పై ర్యాంకులు ప్రకటించిన సీఎం చంద్రబాబు.. మంత్రులు మరింత వేగంగా ఫైళ్లు క్లియర్‌ చేయాలని సూచించారు.

Releated Posts

CA exams 2025 : భద్రతా కారణాలతో CA పరీక్షల షెడ్యూల్ మారింది – కొత్త తేదీలు ఇవే

న్యూఢిల్లీ, మే 12: దేశంలో భద్రతాపరమైన పరిస్థితుల దృష్ట్యా, ICAI (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా) 2025 సంవత్సరానికి సంబంధించిన సీఏ…

ByByVedika TeamMay 12, 2025

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు: ఎండలు, వడగాలులు, వర్షాలతో ప్రజలు అలసట…

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒక వైపు ఎండ వేడి, ఉక్కబోత ప్రజలను వేధిస్తుండగా, మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో…

ByByVedika TeamMay 10, 2025

ఆంధ్రప్రదేశ్ ఈ-క్యాబినెట్ కీలక నిర్ణయాలు | చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి ప్రణాళికలు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో గురువారం జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు అభివృద్ధి చర్యలపై మంత్రి మండలి కీలక నిర్ణయాలు…

ByByVedika TeamMay 9, 2025

పాక్ ‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’ వైరస్ దాడి – భారత్ అప్రమత్తం..

భారత్ – పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న క్రమంలో, పాకిస్తాన్ కుతంత్రాలకు భారత సాయుధ దళాలు దిమ్మ తిరిగే మాస్టర్ ప్లాన్స్‌తో సమాధానం…

ByByVedika TeamMay 9, 2025

Leave a Reply